భారత్ ఇథనాల్ మిశ్రమం: ఇంధన భద్రతకు ప్రాధాన్యత.. వాహనదారులకు మైలేజ్, ఖర్చులపై కొత్త లెక్కలు!
భారతదేశం పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే దిశగా దూసుకుపోతోంది. దేశ ఇంధన భద్రతను పటిష్టం చేసుకోవడం, ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడం దీని ప్రధాన లక్ష్యం. అయితే, ఈ విధానం వల్ల లక్షలాది వాహనదారులకు మైలేజ్ తగ్గడం, ఖర్చులు పెరిగే అవకాశ...
Read More